ఇక్కడ పంటలు నాగార్జునసాగర్ కాలువ మీద ఆదారపడి ఉంటాయి. ఎప్పుడు పచ్చాగా కళకళ లాడుతూ ఉంటుంది...ఇక ఉరికి మూడు దిక్కుల మూడు చెరువులు ఉండుట వలన ఎప్పుడు చాలా అహాలదంగా ఉండుంది..
ఇక అత్యద్మికంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ఊరు ఇది.సుమారు 1oo సంవత్సరాల గుడితో పాటు సుమారు 5 వివిధ ప్రాముఖ్యత కలిగిన గోపురాలు ఉన్నవి...
ఇక రాజకీయంగా కూడా మంచి ప్రాముఖ్యత కలిగిఉన్నది..ఎప్పటి వరకు ఐదుగురు సర్పంచిలుగా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వతించారు...
1.కాటబత్తిన.నారాయణ
2.జాగర్లమూడి.సుబ్బారావు
3.పరిటాల.సీతారావమ్మ(వెంకయ్య)
4.గంగుల.బ్రమ్మయ్య
5.పుట్టా.సోమయ్య మరియు
ప్రస్తుత సర్పంచిగా పరిటాల.వెంకయ్యగారు చేయుచున్నారు...
ఇక విద్య పరంగా కూడా చాలా అబివృది చెందినది గ్రామం "పరిటాలవారి పాలెం".విద్య,ఉద్యోగ్య,వ్యాపార పరంగా మనదేశ నలుమూలలొనె కాకుండా అమెరికా,ఆస్ట్రేలియా,మలేసియా,లండన్ లాంటి దేశాలలో కూడా స్థిరపడ్డారు..
No comments:
Post a Comment